అన్నదాతలకు అండగా ప్రజాబంధు అగ్రికల్చర్ టీం..
తాండూరు నియోజకవర్గ ప్రజల ఆర్థిక సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రజాబంధు అగ్రికల్చర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఎలాంటి భూమిలో ఏ పంటలు ...
తాండూరు నియోజకవర్గ ప్రజల ఆర్థిక సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రజాబంధు అగ్రికల్చర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఎలాంటి భూమిలో ఏ పంటలు ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments