కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం ...
తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం ...
తాండూరు: పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ...
తాండూరు: తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయ్యుం అఫ్ఫు, తాండూరు మండల అధ్యక్షుడిగా ...
తాండూరు: ప్రస్తుత హోదాకు సమానంగా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని పలువురు వీఆర్ఓలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల ...
తాండూరు: శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకొని పెద్దేముల్ మండలం తట్టిపల్లి శివారులో ఉన్న అంబురామేశ్వర ఆలయం జాతరలో కొబ్బరికాయలు అమ్ముకునేందుకు, పార్కింగ్ కోసం వేలం వేయనున్నట్లు ఆలయ ...
తాండూరు: పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తుంటే ఉపాధ్యాయుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ నెల 26 నుంచి అన్ని ...
తాండూరు: ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్ ...
తాండూరు: పెద్దేముల్ మండలంలోని రైతులు తమ పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నజీరుద్దిన్ సూచించారు. మండల పరిధిలోని గిర్మాపూర్, గోట్లపల్లి, ...
పెద్దేముల్: రెవెన్యూ అధికారుల నుంచి కొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి నజీరొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ...
పెద్దేముల్: కరోనా భారి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్ఓ సుధాకర్ షిండే అన్నారు. పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments