కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
తాండూరు: రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు ...
తాండూరు: రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు ...
తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన 8 మందికి రూ.9 లక్షల ...
తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం ...
తాండూరు: హైదరాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ స్థాపించి 20ఏళ్లు పూర్తి కావడంతో అత్యంత ...
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతిపై మాట్లాడిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి ...
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గం కంది పంటకు ప్రసిద్ధి అని, తాండూరు కంది పప్పుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ...
తాండూరు: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సుమారు ...
తాండూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలు ...
తాండూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల ...
తాండూరు: తాండూరు పట్టణంలో చేపట్టిన పేద ప్రజల కళల సౌదాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments