వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా ఎస్.రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా ఎస్.రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.