తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.