తాండూరు: ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో ట్రాక్టర్లు, కార్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని యాలాలకు చెందిన పలువురికి వీటిని అందజేశారు.