తిమ్మాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
యాలాల: యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం,...
యాలాల: యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం,...
తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణంలో రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
తాండూరు: యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తాండూరు ఏడీఏ శంకర్ రైతులను కోరారు. ఈ మేరకు అన్నదాతలకు విస్తృత ప్రచారం కల్పించాలని...
యాలాల: రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరిన వారికి ఎన్నో లాభాలు ఉంటాయని యాలాల రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాబార్డు ప్రత్యేక కార్యదర్శి...
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గం కంది పంటకు ప్రసిద్ధి అని, తాండూరు కంది పప్పుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు...
తాండూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల...
తాండూరు: పెద్దేముల్ మండలంలోని రైతులు తమ పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నజీరుద్దిన్ సూచించారు. మండల పరిధిలోని గిర్మాపూర్, గోట్లపల్లి,...
పెద్దేముల్: రెవెన్యూ అధికారుల నుంచి కొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి నజీరొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు....
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments