తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.