Month: March 2022

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం..

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం..

తాండూరు: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను తాండూరు పట్టణంలోనీ పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ ...

స్టోన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

స్టోన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

తాండూరు: తాండూరు పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో తాండూరు స్టోన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...

 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం..

 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం..

తాండూరు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో జిల్లా పరిధిలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నట్లు ...

పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే పైలట్

పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే పైలట్

తాండూరు: పట్టణంలోని 13వ వార్డు పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ...

రూ.10 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే పైలట్

రూ.10 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే పైలట్

తాండూరు: కందెనెల్లి సమీపంలో రూ.10 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ ...

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

బషీరాబాద్: మండలంలోని పర్వత్ పల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ ...

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: ఎమ్మెల్యే పైలట్

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: ఎమ్మెల్యే పైలట్

తాండూరు: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరం అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆరుగురు ...

జెడ్పీటీసీ ప్రమోదినిని కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

జెడ్పీటీసీ ప్రమోదినిని కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

తాండూరు: తమను తిరిగి విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆరాధ్య దైవం అని తాండూరు నియోజకవర్గం పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు. ఆదివారం వికారాబాద్ జెడ్పీటీసీ ...

క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్టుకు బహుమతుల ప్రదానం

క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్టుకు బహుమతుల ప్రదానం

పరిగి పట్టణంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిగి ...

Page 1 of 2 1 2