రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప
తాండూరు: తాండూరు పట్టణం వాల్మీకినగర్ లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మున్సిపల్ వైస్ ...
తాండూరు: తాండూరు పట్టణం వాల్మీకినగర్ లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మున్సిపల్ వైస్ ...
తాండూరు: పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన లాలయ్యకు రూ.1లక్ష విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై ...
బషీరాబాద్: బషీరాబాద్ మండలంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని నవల్గా గ్రామంలో రూ.38.94 లక్షలతో నిర్మించనున్న ...
తాండూరు: టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంద్ ...
తాండూరు మండలం మిట్టబాస్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఉప ...
తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ గ్రౌండ్ లో తాండూర్ ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం ...
తాండూరు: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనా కట్టడికి సహకరించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు. శనివారం తాండూరు పట్టణం 4వ వార్డులో ఐసీఎంఆర్ అధికారులు నిర్వహించిన ...
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని కొవలి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితో కలిసి ...
తాండూరు: తాండూరు పట్టణం ఎంఐఎం పార్టీకి చెందిన యువ నాయకుడు అబ్రార్ లాలా తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్ ...
తాండూరు: పట్టణంలోని ఇందిరాచౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు గల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా అధికారులకు, కాంట్రాక్టర్లకు ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments