తాండూరులో మంత్రి సబితారెడ్డి పర్యటన
తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ ...
తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ ...
తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం ...
తాండూరు: జిల్లాకు చెందిన బీసీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పుష్పలత ...
తాండూరు: హైదరాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ స్థాపించి 20ఏళ్లు పూర్తి కావడంతో అత్యంత ...
తాండూరు: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం తాండూరు పట్టణం బస్వన్న కట్టవద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతిపై మాట్లాడిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి ...
తాండూరు: తాండూరు విద్యార్థులు కరాటే పోటీల్లో సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సోమవారం నిర్వహించిన 7వ నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో పలువురు విద్యార్థులు ...
తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పరికరాలు మరమ్మతులకు గురి కావడంతో గత మూడేళ్లుగా ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలు ...
తాండూరు: పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ...
తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాలాల మండలం పగిడ్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళలకు ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments