తెలంగాణ రాష్ట్రం మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ అద్భుత ఘట్టానికి వికారాబాద్ పట్టణం వేదికైంది. ...
తాండూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలు ...
తాండూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల ...
తాండూరు: ప్రస్తుత హోదాకు సమానంగా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని పలువురు వీఆర్ఓలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల ...
తాండూరు: బుధవారం నుంచి విద్యార్థులకు బస్ పాసులు జారీ చేయనున్నట్లు తాండూరు బస్ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 ...
తాండూరు: తాండూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments