Month: August 2021

ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే

ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే

తాండూరు: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 75వ ...

తాండూరు మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు: నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గనిలో పలు ...

పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

తాండూరు: చెట్లతో మానవ మనుగడ ముడిపడి ఉందని ఎస్పీ నారాయణ అన్నారు. మల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న ఐసీఎల్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ...

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి

తాండూరు: యాలాల మండలంలోని రాస్నం గ్రామ శివాలయంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నూతన ధ్వజస్తంభ ఏర్పాటు కార్యక్రమాన్ని ...

కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి

కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి

పెద్దేముల్‌: కరోనా భారి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్ఓ సుధాకర్ షిండే అన్నారు. పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ...

సామాజిక న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ థ్యేయం

సామాజిక న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ థ్యేయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతోందని మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ‍్యర్థిగా ‍ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ...

రైతు బీమా కోసం ధరఖాస్తు చేసుకోండి

రైతు బీమా కోసం ధరఖాస్తు చేసుకోండి

తాండూరు: ఆగస్టు 3వరకు భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులు ప్రస్తుత ఏడాదికి సంబంధించి రైతు బీమా కోసం ధరఖాస్తు చేసుకోవాలని పూడూరు మండల వ్యవసాయ అధికారి సామ్రాట్‌రెడ్డి,  ...

నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరణ

నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరణ

హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2022 షెడ్యూల్ ను కేంద్ర ...

తాండూరు మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

తాండూరు మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

తాండూరు: మండలంలోని పర్వతాపూర్, చింతమనిపట్నం గ్రామాల్లో నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ...

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తాండూరు: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు తహసీల్దార్ ...

Page 6 of 6 1 5 6