ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే
తాండూరు: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 75వ ...
తాండూరు: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 75వ ...
తాండూరు: నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గనిలో పలు ...
తాండూరు: చెట్లతో మానవ మనుగడ ముడిపడి ఉందని ఎస్పీ నారాయణ అన్నారు. మల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న ఐసీఎల్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ...
తాండూరు: యాలాల మండలంలోని రాస్నం గ్రామ శివాలయంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నూతన ధ్వజస్తంభ ఏర్పాటు కార్యక్రమాన్ని ...
పెద్దేముల్: కరోనా భారి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్ఓ సుధాకర్ షిండే అన్నారు. పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ...
హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతోందని మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ...
తాండూరు: ఆగస్టు 3వరకు భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ప్రస్తుత ఏడాదికి సంబంధించి రైతు బీమా కోసం ధరఖాస్తు చేసుకోవాలని పూడూరు మండల వ్యవసాయ అధికారి సామ్రాట్రెడ్డి, ...
హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2022 షెడ్యూల్ ను కేంద్ర ...
తాండూరు: మండలంలోని పర్వతాపూర్, చింతమనిపట్నం గ్రామాల్లో నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ...
తాండూరు: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు తహసీల్దార్ ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments