ఓపెన్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
యాలాల: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంఈఓ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదవ ...
యాలాల: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంఈఓ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదవ ...
తాండూరు: పెద్దేముల్ మండలంలోని రైతులు తమ పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నజీరుద్దిన్ సూచించారు. మండల పరిధిలోని గిర్మాపూర్, గోట్లపల్లి, ...
తాండూరు: బషీరాబాద్ మండల పరిధిలోని నావంద్గీ సమీపంలో గల కర్నాటక సరిహద్దు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. ఎక్కడో హత్య ...
తాండూరు:ప్రజా సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ పౌసమి బసు తెలిపారు. అధికారులతో తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ...
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పలు ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్ఐసీతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖలో ...
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 పోస్టులను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ...
పెద్దేముల్: రెవెన్యూ అధికారుల నుంచి కొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి నజీరొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ...
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని దళితులకు మరో 15 రోజుల్లో రూ.2వేల కోట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దళితబంధు ...
తాండూరు: తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన పలువురు ప్రజలతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశం అయ్యారు. పార్టీ కార్యకర్తలతో ...
తాండూరు: అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తాండూరు పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో నివాసముంటున్న ఎండి గౌస్ ఇళ్లు షాక్ ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments