మహిళల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా: ఎమ్మెల్యే పైలట్
తాండూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రజలు, పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ...
తాండూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రజలు, పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ...
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో ...
తాండూరు: దరఖాస్తు ఫారంతో పాటు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జత చేయలేదనే కారణంతో మైనార్టీ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పరీక్ష రాసేందుకు పలువురికి అనుమతి నిరాకరించారు. రాష్ట్ర ...
హైదరాబాద్: ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న విశ్వనగరం హైదరాబాద్ మరో విషయంలోనూ దక్షిణ భారతదేశం లోనే ప్రత్యేకంగా నిలవబోతోంది. దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం నగరంలో నిర్మించనున్నారు. ...
తాండూరు: తాండూరు పట్టణంలో చేపట్టిన పేద ప్రజల కళల సౌదాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ ...
తాండూరు: ఇకనుంచి ప్రతీ ఇంటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కరోనా మొదటి, రెండవ దశల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, ...
తాండూరు: తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జరుగుతుందని సమితి అధ్యక్షురాలు, తాండూరు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ...
తాండూరు: ఈ నెల 25వ తేదీన యాలాల మండల సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ పుష్పలీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ బాలేశ్వర్ గుప్త అధ్యక్షతన మండల ...
తాండూరు: తాండూరు పట్టణం సాయిపూర్లోని ఉర్దూఘర్ చైర్మన్గా అబ్దుల్ రజాక్ నియమితులయ్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచన మేరకు ఉర్దూఘర్ కమిటీని నియమిస్తూ జిల్లా ...
తాండూరు: మిషన్ భగీరథ పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నపరిమళ్ అధికారులను హెచ్చరించారు. పట్టణంలో జరుగుతున్న భగీరథ పనులతో ఇబ్బందులు ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments