ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 535 ఖాళీలతో గ్రేడ్ 3 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేనెల 23వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ...
హైదరాబాద్: మహిళలు, పిల్లల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్ఫష్టం చేశారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ...
తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ...
తాండూరు: నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గత మూడు ...
తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తామని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ సునీతారెడ్డి అన్నారు. రూ.1.5 కోట్లతో ఏర్పాటు ...
తాండూరు: తాండూరు మండల పరిధిలోని అంతారం గుట్ట వద్ద జరుగుతున్న ఆడిటోరియం నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డీఈ వెంకట్రావు పరిశీలించారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ...
తాండూరు: తాండూరు పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం మూడవ రోజైన బుధవారం కొనసాగుతోంది. ...
హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్ 1నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్య, పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులతో ...
పోర్ట్ బ్లేయిర్లోని నావల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్సైట్ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.
Recent Comments